2 articles

వైసీపీ అసభ్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కూటమి ఐక్యతను చూసి వైసీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
1 రోజుల క్రితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని విస్తరిస్తున్న ఒరాకిల్ సంస్థ గత ఏడాదిలో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది.
2 రోజుల క్రితం