
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్లినా పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగి కాపునేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లోనూ పోలీసుల పట్ల ఆయన వ్యవహరించిన వైఖరి చూపరులను
14 గంటల క్రితం

యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
1 రోజుల క్రితం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
4 రోజుల క్రితం

వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
5 రోజుల క్రితం

నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు.
9 July 2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ నిధులు విడుదల చేయడంపై ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
30 June 2026

ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
27 June 2026

తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.
26 June 2026

వైసీపీ అసభ్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కూటమి ఐక్యతను చూసి వైసీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
23 June 2026

మద్దిపాటి వెంకట రాజు... పార్టీ కార్యకర్తలా ఆలోచించే నాయకుడు. కార్యకర్తలకు ఏం కావాలో గుర్తించి చేసే సేవకుడు. ఈ రెండు గుణాలే అతి తక్కువ కాలంలో మద్దిపాటిని పార్టీ అధినేతకు దగ్గర చేశాయి. అనంతరం ఎమ్మెల్యేని చేశాయి.
21 June 2026

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగా భ్యాసం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. యోగా ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.
21 June 2026

కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తుంటే జగన్ అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మంత్రి సవిత విమర్శించారు. కడపలో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
18 June 2026

గనుల రంగంలో పారదర్శక సంస్కరణలు, ఉచిత ఇసుక విధానం, డిజిటలైజేషన్తో రాష్ట్ర ఆదాయం పెరిగిందని, గత ప్రభుత్వ హయాంలో రూ.19,137 కోట్ల నష్టం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
18 June 2026

20 ఏళ్లకే క్రైమ్ రికార్డ్... దారి దోపిడీలతో మొదలుపెట్టి... బ్లేడ్, గంజాయి గ్రూపులు కట్టి... హత్యలు-అత్యాచారాలతో చెలరేగిపోయిన కరుడుగట్టిన క్రిమినల్... కృష్ణలంక క‘సాయికృష్ణ’.
18 June 2026

రెండేళ్లలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ, డ్రగ్స్ నియంత్రణలో గణనీయ పురోగతి ప్రజా భద్రత, సైబర్ రక్షణ, విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట పురోగతి సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో సమగ్ర సంస్కరణలు రాష్ట్ర హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి
16 June 2026

ఆర్థిక సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
15 June 2026

సోమవారం ఢిల్లీలో జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. "సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం" అనే అంశాలపై పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
14 June 2026

కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అక్రమాలు, లీకులు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
11 June 2026