
ధరల పెరుగుదలపై ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయడం లేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సంజీవని పేరుతో జగన్ పథకాలకు స్టిక్కర్లు వేస్తున్నారని ఆరోపించారు.
6 గంటల క్రితం

వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంలో సాగు, తాగునీరు, వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి అవకాశాలు పెరిగి సమగ్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
6 గంటల క్రితం

రాఖీ పండుగను రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు వినూత్నంగా జరుపుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన జెన్-జీ యువతులతో రాఖీ వేడుకలు నిర్వహించారు.
3 రోజుల క్రితం

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పెట్టుబడులను అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
6 రోజుల క్రితం

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 87 కోట్ల ప్రయాణాలు జరగగా, రోజుకు సగటున 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
14 August 2026

ఆక్వా రైతులకు యూనిట్కు రూ.1.50 విద్యుత్ సబ్సిడీని ఆక్వా, నాన్-ఆక్వా జోన్ తేడా లేకుండా అమలు చేస్తున్నట్లు మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది రైతులకు ప్రయోజనం కలగనుంది.
11 August 2026

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం 20.61 లక్షల ఇళ్లను చేరుకుని కొత్త మైలురాయిని అధిగమించింది. ఒక్కరోజే 3 లక్షలకు పైగా ఇళ్లను టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి.
4 August 2026

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఇవ్వడం జరిగింది. దీంతో సీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
25 July 2026

స్విమ్స్లో 303 పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని మాజీ టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
17 July 2026

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్లినా పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగి కాపునేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లోనూ పోలీసుల పట్ల ఆయన వ్యవహరించిన వైఖరి చూపరులను
16 July 2026

యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
15 July 2026

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
12 July 2026
6 రోజుల క్రితం
