
ఆర్థిక సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
15 June 2026

అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
15 June 2026

నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, తొమ్మిది, పదో తరగతుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 'దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో భారీ నగదు పురస్కారాలను అందజేశారు.
14 June 2026

సోమవారం ఢిల్లీలో జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. "సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం" అనే అంశాలపై పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
14 June 2026

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి వేదికగా భారీ ‘విజయోత్సవ సభ’ నిర్వహించారు.
12 June 2026

తిరుపతిలో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ప్రసంగించిన లోకేష్.. గత రెండేళ్లలో జేసీబీ రాజకీయాలు, దాడులు, హత్యలు, బూతు సంస్కృతి వంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.
12 June 2026

కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అక్రమాలు, లీకులు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
11 June 2026

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం వేదికగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు పంపిణి చేశారు.
8 June 2026

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
7 June 2026
-768x432.jpg&w=3840&q=75)
దేశీయంగా ఎల్పీజీ (LPG) ధరలను సిలిండర్కు మరో రూ.29 మేర పెంచుతూ కేంద్ర పెట్రోలియంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
7 June 2026

భూసేకరణ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు నేరుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.
2 June 2026